జర్నలిస్టులకు ఆహ్వాన పత్రిక అందజేసిన మార్కండేయ ఆలయ ప్రతినిధులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
మార్కండేయ జయంతి 21న బుధవారం నిర్వహిస్తున్నందున కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుతూ దోమకొండలో సోమవారం సీనియర్ జర్నలిస్టులు పిన్నం రామచంద్రం, ముదాం శివశంకర్ లకి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సమక్షంలో మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేక నాగరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఐరెని రాజేందర్, బొమ్మెర గంగాధర్, అందే గణేష్ పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


