జర్నలిస్టులకు ఆహ్వాన పత్రిక అందజేసిన మార్కండేయ ఆలయ ప్రతినిధులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
మార్కండేయ జయంతి 21న బుధవారం నిర్వహిస్తున్నందున కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుతూ దోమకొండలో సోమవారం సీనియర్ జర్నలిస్టులు పిన్నం రామచంద్రం, ముదాం శివశంకర్ లకి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సమక్షంలో మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేక నాగరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఐరెని రాజేందర్, బొమ్మెర గంగాధర్, అందే గణేష్ పాల్గొన్నారు.


