జర్నలిస్టులకు ఆహ్వాన పత్రిక అందజేసిన మార్కండేయ ఆలయ ప్రతినిధులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
మార్కండేయ జయంతి 21న బుధవారం నిర్వహిస్తున్నందున కార్యక్రమాలకు హాజరు కావాలని కోరుతూ దోమకొండలో సోమవారం సీనియర్ జర్నలిస్టులు పిన్నం రామచంద్రం, ముదాం శివశంకర్ లకి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సమక్షంలో మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు మేక నాగరాజు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఐరెని రాజేందర్, బొమ్మెర గంగాధర్, అందే గణేష్ పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


