ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
*బడ్జెట్ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న కేంద్రం.
*ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరుకావాలని, లోక్సభలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపిన కేంద్ర ప్రభుత్వం.
*పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరనున్న కేంద్రం.
*పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే బిల్లుల వివరాలు విపక్షాలకు ఇవ్వనున్న కేంద్రం.


