ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
*బడ్జెట్ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న కేంద్రం.
*ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరుకావాలని, లోక్సభలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపిన కేంద్ర ప్రభుత్వం.
*పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరనున్న కేంద్రం.
*పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే బిల్లుల వివరాలు విపక్షాలకు ఇవ్వనున్న కేంద్రం.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


