ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);

*బడ్జెట్ సమావేశాల దృష్ట్యా అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న కేంద్రం.

*ఈ నెల 27న అఖిలపక్ష భేటీకి హాజరుకావాలని, లోక్‌సభలో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు లేఖలు పంపిన కేంద్ర ప్రభుత్వం.

*పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సహకరించాలని కోరనున్న కేంద్రం.

*పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే బిల్లుల వివరాలు విపక్షాలకు ఇవ్వనున్న కేంద్రం.

Akhand Bhoomi News

error: Content is protected !!