లభారీ ఎన్‌కౌంటర్‌.. 15కు చేరిన మృతుల సంఖ్య…

*లభారీ ఎన్‌కౌంటర్‌.. 15కు చేరిన మృతుల సంఖ్య…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 22 (అఖండ భూమి న్యూస్);

ఝార్ఖండ్‌లోని సింగ్‌భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు 15 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.

మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ ఉన్నట్లు సమాచారం.

పతిరామ్ మాంజీపై రూ.5 కోట్ల రివార్డు ఉంది.

Akhand Bhoomi News

error: Content is protected !!