కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటర్ దినోత్సవ సందర్భంగా ర్యాలీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
జాతీయ ఓటర్ దినోత్సవం 2026 సందర్భంగా నిజాం సాగర్ చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు ర్యాలీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ
ఆధ్వర్యంలో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతి, ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. నూతన హోటల్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఓటు మంచి ప్రతినిధిని అవసరం , మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తహసిల్దార్ కామర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స డిస్ట్రిక్ట్ ఆఫీసర్ , ఆర్కే కాలేజీ, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ , ఎన్సీసీ క్యాడెట్లు, పిడి మెప్మా , ఐకెపి మహిళలు, బీ.ఎల్.ఓ.లు, వివిధ విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు.


