సచివాలయాల్లో కీలక మార్పులు..! 
వచ్చే నెల నుంచే అమల్లోకి*..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
ఏపీలోని స్వర్ణ గ్రామం (గ్రామ సచివాలయం), స్వర్ణ వార్డు(వార్డు సచివాలయం) ల్లో ఓ కీలక వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే నియామకాలు కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కొత్త వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


