సచివాలయాల్లో కీలక మార్పులు..! 

సచివాలయాల్లో కీలక మార్పులు..!

 

వచ్చే నెల నుంచే అమల్లోకి*..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);

ఏపీలోని స్వర్ణ గ్రామం (గ్రామ సచివాలయం), స్వర్ణ వార్డు(వార్డు సచివాలయం) ల్లో ఓ కీలక వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే నియామకాలు కూడా ప్రారంభించింది. వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఈ కొత్త వ్యవస్ధను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

Akhand Bhoomi News

error: Content is protected !!