ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి.

ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి.

 

* మాజీ జడ్పీటీసీ తిర్మల్ గౌడ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ. ఓటు హక్కును నిజాయితీగా, నిర్భయంగా వినియోగించుకోవాలని మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. ఆదివారం దోమకొండలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, రెవిన్యూ సిబ్బంది, బూతు లెవల్ అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!