* ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో 6వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే శల జాజాల సురేందర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి పట్టణంలోని ఆరో వార్డులో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఇంటింటికి వెళ్లి ఆదివారం ప్రచారం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికొచ్చి ఓటు అడిగితె ఈ బాకీ కార్డు చూపించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆ తర్వాత ఓటు అడగాలని సూచించారు. గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ధి మరియు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


