ఉపాధి హామీ కూలీలకు కీలక అలర్ట్..!

*ఉపాధి హామీ కూలీలకు కీలక అలర్ట్..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.

ఇకపై ప్రైవేట్ బ్యాంకు / గ్రామీణ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావు.

కేవలం జాతీయీకృత బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే అమౌంట్ జమ అవుతుంది.

గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కూలీలు తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!