త్రివర్ణ పతాకం ఎగరవేసిన షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ తన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంను సోమవారం ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో త్రివర్ణ పథకం ని ఎగరవేసి జనగణగమన జాతీయ గీతాన్ని వినిపించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారతదేశంలో పుట్టిన దేశభక్తిని ప్రతి ఒక్కరు చాటాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను తలుచుకున్నారు. వారు చేసే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ తో పాటు కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


