మాచారెడ్డి మండలంలో ఘణంగ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 26.(అఖండ భూమి న్యూస్) ;
మాచారెడ్డి మండల కేంద్రం గజ్యనాయక్ తండా చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు చేయడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పగడాల బాలచంద్రం,రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు భుఖ్య నర్సింలు,మాజీ సర్పంచ్ హంజి నాయక్, మాజీ సర్పంచ్ హేమ్లా నాయక్, మాజీ ఉపసర్పంచ్ తోకల కిషన్,మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అజీజ్.. మండల యూత్ ప్రధాన కార్యదర్శి చల్లా కృష్ణారెడ్డి. గడ్డం మధు. అంబటి నారాయణ. గఫార్. ఎజాజ్.ఎడపల్లి శ్రీనివాస్ దేశ్యా నాయక్. జెసిబి దేవరాజు. మల్లేష్ యాదవ్. సుదర్శన్ గౌడ్. అజీమ్.నర్సింలు. మొర్రి శ్రీను. సాయిరాం. అల్లే బ్రహ్మం. తుమ్మ రమేష్.. పెంట్యా. తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


