రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో సభ్యత్వం నమోదు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పిఎసిఎస్ దోమకొండ లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ. పి. రామామోహన్ , క్లస్టర్ అధికారి రమేష్ , మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్ , పున్న లక్ష్మణ్ గ, సంఘ మాజీ డైరెక్టర్ రఘు, రాములు , సహకార సంఘ కార్యదర్శి బాల్ రెడ్డి , సంఘం రైతులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


