రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో సభ్యత్వం నమోదు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పిఎసిఎస్ దోమకొండ లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీ. పి. రామామోహన్ , క్లస్టర్ అధికారి రమేష్ , మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్ , పున్న లక్ష్మణ్ గ, సంఘ మాజీ డైరెక్టర్ రఘు, రాములు , సహకార సంఘ కార్యదర్శి బాల్ రెడ్డి , సంఘం రైతులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


