కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. కిరణ్‌ రిజిజు స్థానంలో అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్..

 

కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. కిరణ్‌ రిజిజు స్థానంలో అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్..

కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజును గురువారం తొలగించారు. ప్రస్తుత కేబినెట్‌లో కిరణ్‌ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి..

కిరెన్ రిజిజు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు..

Akhand Bhoomi News

error: Content is protected !!