.సీఎం కప్ క్రీడాలను ప్రారంభించిన పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి
…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గ్రామాల క్రీడాకారులు సీఎం కప్ కోసం క్రీడలను టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రామీణ స్థాయి నుండి మండల ,జిల్లా ,రాష్ట్ర, జాతీయ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువులతోపాటు క్రీడల్లో రాణించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, దోమకొండ సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, తీగల తిరుమల గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు ముదిరాజ్,కదిరి గోపాల్ రెడ్డి, , ఆశ బోయిన శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్స్ అనిల్, సాయి, మౌర్య, ప్రజాప్రతినిధులు, విద్యార్థి క్రీడాకారులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


