వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు”

“వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు”

జనవరి 30 గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ బిబిపేట ఆధ్వర్యంలో బస్టాండు వద్దగల మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది, తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది

ఇట్టి కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మురికి శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డి శెట్టి శ్రీనివాస్, కోశాధికారి జుర్రీగల శ్రీనివాస్, వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ తుడుపునూరి నాగభూషణం మరియు గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ యాదగిరి, కార్యదర్శి శ్రీనివాస్, చంద్రశేఖర్, వెంకటేశం, బైరయ్య, రాజశేఖర్,రాజేందర్, బాలచంద్రం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!