ప్రజా యుద్ధ నౌక , ప్రజా గాయకుడు గద్దర్ జయంతి…
సాహీతీ వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుమూల బాల్ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (అఖండ!భూమి న్యూస్);
ప్రజా యుద్ధనౌక ,ప్రజా గాయకుడు తెలంగాణ కన్న ముద్దుబిడ్డ గద్దర్ జయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన,పాన్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులు డా.అద్దంకి రాజా యోనా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాదారు. గద్దర్ తనయ,తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ జి.వి.వెన్నెల ,గద్దర్,కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రొయ్యురు, శేషుసాయి,కవులు, కళాకారులు ,పురస్కార గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


