సర్గమ్మను దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఊర పండగ సందర్భంగా ప్రతిష్టించిన సార్గమ్మ తల్లిని శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయన కోరుకున్న కోరికలను తీర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, పిన్నం రామచంద్రం, మల్లేష్ యాదవ్, నేతుల సుధాకర్, మేక నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


