సర్గమ్మను దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…

సర్గమ్మను దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఊర పండగ సందర్భంగా ప్రతిష్టించిన సార్గమ్మ తల్లిని శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆయన కోరుకున్న కోరికలను తీర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్, పిన్నం రామచంద్రం, మల్లేష్ యాదవ్, నేతుల సుధాకర్, మేక నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!