*వామ్మో కొత్త రకం స్కామ్…..క్లిక్ చేస్తే మీ అకౌంట్ కాళీ….జాగ్రత్తగా ఉండాలి బి కేర్ ఫుల్…. రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
అరుదైన రూ.5 నోటు ఉంటే రూ. 10 లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.
అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇలాంటి ఆశావహ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు..
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


