*వామ్మో కొత్త రకం స్కామ్…..క్లిక్ చేస్తే మీ అకౌంట్ కాళీ….జాగ్రత్తగా ఉండాలి బి కేర్ ఫుల్…. రూ.5 నోటు ఉంటే రూ.10 లక్షలు అంటూ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
అరుదైన రూ.5 నోటు ఉంటే రూ. 10 లక్షలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజు పేరుతో కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.
అలాగే, గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇలాంటి ఆశావహ ప్రకటనలను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు..
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


