*నేడే కేంద్ర బడ్జెట్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
నేడు ఉదయం 11 గంటలకు లోక్సభలో 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
లోక్సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తైన అనంతరం, బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో కూడా ప్రవేశ పెట్టనున్న నిర్మలా.
వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్న నిర్మలా సీతారామన్.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


