విజయం దిశగా 10 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 09 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని పదవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా నీలం కళావతి రమేష్ ను విజయం దిశగా ప్రచారంలో దూసుకుపోయి ఆఖరి రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పదో వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి బలపరిచి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పదో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి మహిళా ఓటర్లతో భారీ ర్యాలీగా వార్డును చుట్టుముట్టారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొత్తానికి నీలం కళావతి రమేష్ లు సాయంత్రం ఐదు గంటల వరకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్…
1.25 కోట్ల మంది హిందువులు పోరాడాలని నిర్ణయించుకుంటే…!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?.
పబ్జి ఆడుతుండగా 300 దాటిన బిపి మెదడు నరాలు చిట్లి మృతి..!


