పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు…

*పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);

ఉగ్రదాడిలో 40 మంది సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే . అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.. అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.. సైనికుల సంకల్పం, దేశ సేవ ఎప్పటికీ నిలిచి ఉంటాయి.. సైనికుల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.

Akhand Bhoomi News

error: Content is protected !!