ఎస్ఎంఎస్ ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023-25) దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేసినట్లు పార్లమెంట్ గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,188 కోట్లు ఆర్జించింది. SBI మాత్రం 2020 నుంచి ఈ ఎస్ఎంఎస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. బ్యాంకులు ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
You may also like
గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
పట్టణంలో అక్రమ, నిర్మాణ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డిలో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…
ఇసాయిపేటలో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…


