- మహిళ వారోత్సవాలలో భాగస్వాములు కావాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 26 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాతో పాటు దోమకొండ మండలంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు తేదీ 25 నుండి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళ వారసవాలను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ విజయవంతం చేయాలని సహించారు. అనంతరం మీ సందర్భంగా మాట్లాడుతూ. మహిళల పైన జరుగుతున్న అగత్యాలో గురించి సాంఘిక భద్రత, పౌష్టికాహారం, సాధికారత, ఆరోగ్యము, వీటిపైన సమీక్ష సమావేశం నిర్వహించి మహిళల పట్ల ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి అవగాహన సదస్సు మండల సమైక్య దోమకొండ లో నిర్వహించారు. ఇందులో భాగంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఐసిడిఎస్ సిడిపిఓ సూపర్వైజర్ ,మహిళలు హాజరైనారు.
You may also like
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి సంస్థగతంగా పటిష్టం చేయాలి…
*ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో రూ.3.50 కోట్ల గాంధారి స్టేడియం మంజూరు…
మున్సిపల్ లో పనిచేసే వయసు పైబడిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి…
ఢిల్లీ : జూన్ 1 నుంచి జులై 12 వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు…
ఎమ్మెల్యే సొంత నిధులు తీసుకువచ్చి, మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాలి.



