రైస్ మిల్లులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని ఆయా రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తనిఖీ చేశారు. ఉగ్రవాయి గురు రాఘవేంద్ర రైస్ మిల్, శబ్దీపూర్ వరి కొనుగోలు కేంద్రం, అడ్లూరు ఎల్లారెడ్డి కొనుగోలు కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.


