జూన్ 2 నుంచి యమునా నది పుష్కరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 30 (అఖండ భూమి న్యూస్);
హిందూ సంప్రదాయం లో పుష్కరాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవ గురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన ప్పుడు, ఆ రాశికి అనుసంధానమైన పవిత్ర నదికి పుష్కర మహోత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రతి నదికి 12 సంవ త్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించే సంద ర్భంగా యమునా నది పుష్కరాలు నిర్వహిం చబడతాయి. ఈ పవి త్ర కాలంలో లక్షలాది మంది భక్తులు యమునా తీరాలకు చేరుకుని స్నానాలు, పూజలు, దానధర్మా లు నిర్వహిస్తారు.
పుష్కరాల్లో తొలి 12 రోజులను ఆది పుష్క రాలు, చివరి 12 రోజు లను అంత్య పుష్కరా లు అని పిలుస్తారు. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేయడం ద్వారా పాప విమో చనం కలుగుతుందని, పితృదోషాలు తొలగు తాయని భక్తుల విశ్వాసం.. ఈ ఏడాది యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం ప్రారంభమై జూన్ 13, శనివారంతో ముగుస్తాయి.
You may also like
ముదిరాజ్ పెద్దమ్మ పరివార్ పాండి నూతన కమిటీ ఎన్నిక…
గోదావరి జలాలు కామారెడ్డికి రావాలని జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం…
అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల్లో సత్తా చాటిన గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులు – తొమ్మిది మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక
మే నెల జీతాల్లో 1.5 శాతం కోత అన్యాయం
విటమిన్ కే అధికంగా ఉండే ఆహారాలను తగ్గించండి…


