AP: రూ.2 వేల నోటును రద్దు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. డిజిటర్ కరెన్సీ రిపోర్టు తానే ఇచ్చానని, ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజకీయ అవినీతి తగ్గాలంటే రూ.2 వేలు, రూ.500 నోట్లను రద్దు చేయాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి దేశ సంపద దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం తాజా నిర్ణయంతో మనీలాండరింగ్ నియంత్రణ జరుగుతుందని పేర్కొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


