జంగంపల్లిలో పండరీపురి నూతన హోటల్ ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 10 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో జాతీయ రహదారి సాయిబాబా ఆలయం పక్కన పండరీపూరి హోటలును బుధవారం సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్ , ఉప సర్పంచ్ సూర్య ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామీణ ప్రజలతో పాటు జాతీయ రహదారి పై వెళ్తున్న టూరిస్టులకు చిక్కనైన, చక్కటి పండరి పూరి టీ తో పాటు అన్ని రకాల కాఫీ టీలు, బేకరీ సామాన్లతో పాటు త్వరలో టిపిన్స్, మిల్స్ భోజనాలను అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు యజమానులు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలతో పాటు ఇటువైపు వెళుతున్న ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజీ కిరణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేద్దాం…
ప్రాంగణ నియామకాల్లో 23 మంది సోషల్ వర్క్ విద్యార్థుల ఎంపిక …
ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…
ఆర్ఎంపి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం…
*దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్…


