క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

*క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

గాంధీభవన్ లో సంజాయిషీ ఇచ్చిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11 (అఖండ భూమి న్యూస్);

ఇటీవలే టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షో కాస్ నోటీస్ రావడంతో గురువారం గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై క్రమశిక్షణ కమిటీ సంఘం వైస్ చైర్మన్ శమ్మోహన్ ని కలిసి టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంజాయిశి ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ,పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉంటాను కామారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు. వివిధ అంశాలలో సంబంధించిన ఫిర్యాదు పై అధిష్టానానికి సంజాయిషి ఇచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!