టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డినీ సన్మానించిన లంబాడ హక్కుల పోరాట సమితి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో కలిసి లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుక్రవారం కాలువతో సన్మానించారు. కమిటీ ఆధ్వర్యంలో బంజారా సమస్యల పైన చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ , ఎస్ ఎస్ నగర్ మండల అధ్యక్షులు మాలోత్ పీర్ సింగ్ నాయక్ , ఎల్లారెడ్డి డివిజన్ ఇంచార్జి బానోత్ మదన్ లాల్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్ , నీలం మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
నకిలీ వీసాలతో మస్కట్కు వెళ్లే యత్నం.. శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళల అదుపులోకి…
సీఎంఆర్ డెలివరీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష…
భిక్కనూర్ గిద్ద హరిజనవాడలో ఘనంగా ప్రతిష్ట ఉత్సవాలు…
మాచారెడ్డి సింగిల్ విండోలో యూరియా బస్తాల గోల్డ్ మాల్..!
ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం అత్యంత విలువైంది…


