ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం…

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థుల ఆందోళన, ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇది రెండవ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం గమనార్హం.

Akhand Bhoomi News

error: Content is protected !!