ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28 (అఖండ భూమి న్యూస్);
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. విద్యార్థుల ఆందోళన, ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇది రెండవ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కావడం గమనార్హం.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


