గౌరవాని మత్తడి తూము కాలువ గండిని పరిశీలించిన తహసిల్దార్,..

గౌరవాని మత్తడి తూము కాలువ గండిని పరిశీలించిన తహసిల్దార్,..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ సంగమేశ్వర్ మండలం గొట్టిముగ్గుల తూము గండిపడడంతో తాసిల్దారు, ఎంపీడీవో, సంగమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్ రావు గురువారం పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గొట్టిముక్కుల గౌరవాన్ని మత్తడి కాలువ తూము దగ్గర గండిపడడంతో కాలువ నీరు సంగమేశ్వర వరకు సమీపించడంతో ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు తో పాటు అధికారులు అప్రమత్తమై గండిని పరిశీలించారు. చెరువులోని నీరు వృధా కాకుండా గండిని పూడ్చేందుకు అధికారులు మరవత్తుల కోసం అధికారులకు సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,రైతులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!