పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం.. 

పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అందే గణేష్ ను శనివారం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనరసింహ సిండికేట్ సభ్యులు సన్మానించారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్లను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ సిండికేట్ అధ్యక్షుడు చెరుకు భూమేష్, ప్రతినిధులు చింతల నర్సింలు, కైరం కొండ రవి, శ్రీనివాస్, మెడికల్ శ్రీనివాస్, రమేష్, బత్తిని బాబు తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!