పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు కి సన్మానం.. 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అందే గణేష్ ను శనివారం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనరసింహ సిండికేట్ సభ్యులు సన్మానించారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్లను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ సిండికేట్ అధ్యక్షుడు చెరుకు భూమేష్, ప్రతినిధులు చింతల నర్సింలు, కైరం కొండ రవి, శ్రీనివాస్, మెడికల్ శ్రీనివాస్, రమేష్, బత్తిని బాబు తదితరులు ఉన్నారు.
You may also like
ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…
బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు…
ఆగస్ట్ 10న నిర్వహించే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో పలు ప్రజా సంక్షేమ అంశాలపై సమీక్ష…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


