యస్ రాయవరం
ఇసుక అక్రమరవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని మండల తహశీల్ధారు శ్యామ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం దార్లపూడి వరహానది నుండి ఇసుక తరలిస్తున్న తొమ్మిది ఇసుక బళ్ళను, ధర్మవరం వద్ద ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.పట్టుకున్న బళ్ళు ట్రాక్టర్లను స్థానిక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండలంలోఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక మట్టి తరలిస్తే కఠినచర్యలు తప్పవన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


