విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు గారు మాటల వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు

 

 

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లో వేపాడ మండలం లో వైస్సార్సీపీ నాయుకులు చంద్రబాబు నాయుడు గారు మాటల వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు

. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ వ్యాచలపు చిన వెంకట రాము నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు మాటల వైఖరి బాగోలేదు అని ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలని చూసి ఓర్వలేక ఈ లాంటి మాటలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైజాగ్ లాంటి సిటీ లో సేంట్ స్థలం ఇవ్వడం ఎంతో గొప్ప తనం అని ఆయన అన్నారు. ఈ లాంటి గొప్ప విషియాన్ని స్మసేనవటిక తో పోల్చడం మా దౌర్భాగ్యస్థితి అని ఆయన అన్నారు. చంద్రబాబు వెంటనే సీఎం గారికి క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలిసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమనికి ఎంపీపీ దొగ్గ సత్యంవంతుడు, జడ్పీటీసీ S. అప్పారావు, పంచాయతీ రాజ్ వింగ్ జోనల్ ఇంచార్జ్ మెరుపులు సత్యనారాయణ, చాలుమూరి పద్మావతి, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలుహాజరయ్యారు.

Akhand Bhoomi News

error: Content is protected !!