విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లో వేపాడ మండలం లో వైస్సార్సీపీ నాయుకులు చంద్రబాబు నాయుడు గారు మాటల వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు
. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ వ్యాచలపు చిన వెంకట రాము నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు మాటల వైఖరి బాగోలేదు అని ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలని చూసి ఓర్వలేక ఈ లాంటి మాటలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైజాగ్ లాంటి సిటీ లో సేంట్ స్థలం ఇవ్వడం ఎంతో గొప్ప తనం అని ఆయన అన్నారు. ఈ లాంటి గొప్ప విషియాన్ని స్మసేనవటిక తో పోల్చడం మా దౌర్భాగ్యస్థితి అని ఆయన అన్నారు. చంద్రబాబు వెంటనే సీఎం గారికి క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలిసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమనికి ఎంపీపీ దొగ్గ సత్యంవంతుడు, జడ్పీటీసీ S. అప్పారావు, పంచాయతీ రాజ్ వింగ్ జోనల్ ఇంచార్జ్ మెరుపులు సత్యనారాయణ, చాలుమూరి పద్మావతి, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలుహాజరయ్యారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


