విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లో వేపాడ మండలం లో వైస్సార్సీపీ నాయుకులు చంద్రబాబు నాయుడు గారు మాటల వైఖరి పై నిరసన వ్యక్తం చేశారు
. ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ వ్యాచలపు చిన వెంకట రాము నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు మాటల వైఖరి బాగోలేదు అని ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలని చూసి ఓర్వలేక ఈ లాంటి మాటలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైజాగ్ లాంటి సిటీ లో సేంట్ స్థలం ఇవ్వడం ఎంతో గొప్ప తనం అని ఆయన అన్నారు. ఈ లాంటి గొప్ప విషియాన్ని స్మసేనవటిక తో పోల్చడం మా దౌర్భాగ్యస్థితి అని ఆయన అన్నారు. చంద్రబాబు వెంటనే సీఎం గారికి క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలిసి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమనికి ఎంపీపీ దొగ్గ సత్యంవంతుడు, జడ్పీటీసీ S. అప్పారావు, పంచాయతీ రాజ్ వింగ్ జోనల్ ఇంచార్జ్ మెరుపులు సత్యనారాయణ, చాలుమూరి పద్మావతి, వేపాడ మండల పార్టీ అధ్యక్షులు జగ్గుబాబు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కార్యకర్తలుహాజరయ్యారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


