శిథిలావస్థకు చేరుకున్న జడ్డంగి గ్రామ శివారు బ్రిడ్జి
రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ శివారున పూర్తి శిథిలావస్థకు చేరుకున్న బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి బ్రిడ్జి సుమారు 112 సంత్సరకాలంగా ఉంటుందని జడ్డంగి గ్రామ పెద్దలు అంటున్నారు గురువారం సాయంత్రం ప్రమాదకర స్థాయికి చేరుకుంది గత నెలలో బ్రిడ్జి మీది నుంచి భారీ వాహనం రావడం వల్లనే బ్రిడ్జి కులిపోవడని అవకాశం ఉంటుంది గ్రామస్తులు నోట వినిపిస్తున్నాయి రాజవొమ్మంగి మండలం లో నూతనంగా చేపడుతున్న 516ఈ జాతీయ రహదారి పనుల నిమ్మిత్తం అధిక లోడుతో టిప్పర్ లారీలు తిరగడంతో బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది కాగా గురువారం సాయంత్రం ఒక్కసారిగా బ్రిడ్జికి రైలింగ్ వాల్ కూలిపోయింది ఇది గమనించిన స్థానికులు వాహనాలను బ్రిడ్జి పైకి వెళ్లకుండా నిలిపివేశారు పరిస్థితి గమనించిన నూతన రహదారి పనులు చేపడుతున్న ఎస్ఆర్సి ఇంజనీర్లు సంఘటనా స్థలానికి చేరుకుని బ్రిడ్జి మరమత్తు పనులు చేపడుతున్నారు అయితే బ్రిడ్జి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేశారు రాత్రి సమయంలో బ్రిడ్జి మరమ్మతులు కు నోచుకోవడం తో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల కు గురయ్యారు
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం