పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాహశీల్దార్.
ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గల పోలింగ్ కేంద్రాలను గురువారం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్,తాహశీల్దార్ ఐపీ శెట్టి పరిశీలించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇవ్వడంతో మండలంలో గల 62 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.మార్పులు చేర్పులను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తాహశీల్దార్ తెలిపారు.తాహశీల్దార్ వెంట ఆయా గ్రామాల విఆర్వోలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



