పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాహశీల్దార్.
ఆలమూరు (అఖండ భూమి):డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గల పోలింగ్ కేంద్రాలను గురువారం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్,తాహశీల్దార్ ఐపీ శెట్టి పరిశీలించారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇవ్వడంతో మండలంలో గల 62 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.మార్పులు చేర్పులను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు తాహశీల్దార్ తెలిపారు.తాహశీల్దార్ వెంట ఆయా గ్రామాల విఆర్వోలు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం