విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ జి మాధవి

 

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ జి మాధవి

కొయ్యూరు అఖండ భూమి మే 29 అల్లూరి వెబ్ న్యూస్

భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జరిగిన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సహసర కమిటీ సభ్యులతో కలసి పాల్గొన్న అరకు పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి అనంతరం ఆమె సమావేశంలో పాల్గొని పలు అంశాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లి వాటిపై పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలియజేశారు

Akhand Bhoomi News

error: Content is protected !!