రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం(29మే అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్గం పరిధిలోని మండలం లక్ష్మీపురం నుంచి రేకులచెరువు వరకు నిర్మించు రహదారి నిర్మాణ పనులకు సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం లక్ష్మీపురం నుంచి రేకుల వరకు వరకు సుమారు 3 కోట్ల 87 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు శంకుస్థాపన చేసిన… తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు వీరితోపాటు జిల్లా ఉన్నత అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు,పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



