ప్రగడ కుమారుడును ఆశీర్వదించడానికి రేపు అచ్చుతాపురం చంద్రబాబు రాక

 

రేపు సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు కుమారుడు రాజు దంపతులను ఆశీర్వదించడానికి విచ్చేయుచున్నారు కావున ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు అచ్యుతాపురం పూడిమడక రోడ్లో వున్నా లేపాక్షి కల్యాణ మండపానికి విచ్చేయవలసిందిగా ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!