వైయస్ఆర్ రైతుభరోసా
వరుసగా ఐదో ఏడాది వైయస్ఆర్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా ఏటా రైతన్నలకు రూ.13,500 సాయం, ఈ ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లో రూ.3,923.21 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో బటన్ నొక్కి జమ చేశారు.