లోకోస్ యాప్ పై వి ఓ ఏ లకు శిక్షణా కార్యక్రమం.

  • లోకోస్ యాప్ పై వి ఓ ఏ లకు శిక్షణా కార్యక్రమం.

 

ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమిమం డల కేంద్రమైన ఎస్.రాయవరం లో గల వెలుగు కార్యాలయం లో 69 మంది వి ఓ ఏ లకు డే – ఎన్ఆర్ఎమ్ లో భాగంగా లోకోస్ యాప్ పై శిక్షణ నిర్వహించినట్లు ఏపియం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా సభ్యురాలి వ్యక్తిగత సమాచారం, సంఘం యొక్క సమాచారం ఎలా సేకరించాలి, వి ఓ ఏ లు ఆ సమాచారాన్ని ఎలా పొందుపరచాలి అనే అంశాలపై శిక్షణ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో సిసి లు సత్యవతి, రమణబాబు, వీర్రాజు, పైడియ్యనాయుడు, ప్రసాద్, వి ఓ ఏ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!