- లోకోస్ యాప్ పై వి ఓ ఏ లకు శిక్షణా కార్యక్రమం.
ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమిమం డల కేంద్రమైన ఎస్.రాయవరం లో గల వెలుగు కార్యాలయం లో 69 మంది వి ఓ ఏ లకు డే – ఎన్ఆర్ఎమ్ లో భాగంగా లోకోస్ యాప్ పై శిక్షణ నిర్వహించినట్లు ఏపియం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా సభ్యురాలి వ్యక్తిగత సమాచారం, సంఘం యొక్క సమాచారం ఎలా సేకరించాలి, వి ఓ ఏ లు ఆ సమాచారాన్ని ఎలా పొందుపరచాలి అనే అంశాలపై శిక్షణ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో సిసి లు సత్యవతి, రమణబాబు, వీర్రాజు, పైడియ్యనాయుడు, ప్రసాద్, వి ఓ ఏ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు…
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం