- లోకోస్ యాప్ పై వి ఓ ఏ లకు శిక్షణా కార్యక్రమం.
ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమిమం డల కేంద్రమైన ఎస్.రాయవరం లో గల వెలుగు కార్యాలయం లో 69 మంది వి ఓ ఏ లకు డే – ఎన్ఆర్ఎమ్ లో భాగంగా లోకోస్ యాప్ పై శిక్షణ నిర్వహించినట్లు ఏపియం శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా సభ్యురాలి వ్యక్తిగత సమాచారం, సంఘం యొక్క సమాచారం ఎలా సేకరించాలి, వి ఓ ఏ లు ఆ సమాచారాన్ని ఎలా పొందుపరచాలి అనే అంశాలపై శిక్షణ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో సిసి లు సత్యవతి, రమణబాబు, వీర్రాజు, పైడియ్యనాయుడు, ప్రసాద్, వి ఓ ఏ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు…
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


