గోడ పత్రిక ఆవిష్కరణ..
ఎస్.రాయవరం. ఏప్రిల్ 27. అఖండ భూమి.
మండలంలోని తీరప్రాంతమైన రేవుపోలవరం గ్రామంలో మే 8 వ తారీఖున జరిగే గ్రామ దేవత బంగారమ్మతల్లి పండుగ మహోత్సవాల సందర్బంగా గురువారం నాడు ఎస్.రాయవరం ఎస్ ఐ ప్రసాదరావు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ పండుగ సందర్బంగా జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ గోవింద్ తెలిపారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్ ఐ ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలు నిర్వహించడం, వాలీబాల్ పోటీల నిర్వహణకు గ్రామస్తులు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో రేవు పోలవరం, కొత్త రేవుపోలవరం గ్రామస్తులు, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



