రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులకు అభినందనలు
అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం ఏప్రిల్ 27 అఖండ భూమి.
నర్సీపట్నం మున్సిపాలిటీ లో ఉన్న రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులు నిన్న విడుదల అయిన ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి అత్యధిక మార్కులు సాధించారు ఆ విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం లో రిషి కళాశాల కరస్పాండెంట్ కోన సతీష్ , డైరెక్టర్ నాయుడు మరియు అధ్యాపకబృందం పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



