రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులకు అభినందనలు
అభినందించిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నర్సీపట్నం ఏప్రిల్ 27 అఖండ భూమి.
నర్సీపట్నం మున్సిపాలిటీ లో ఉన్న రిషి జూనియర్ కాలేజ్ విద్యార్దులు నిన్న విడుదల అయిన ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు లో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి అత్యధిక మార్కులు సాధించారు ఆ విద్యార్థులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం లో రిషి కళాశాల కరస్పాండెంట్ కోన సతీష్ , డైరెక్టర్ నాయుడు మరియు అధ్యాపకబృందం పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం