ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష..

 

 

ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష..

అమరావతి : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఘటనాస్థలికి ముగ్గురు అధికారుల బృందాన్ని పంపాలని ఆదేశించారు..

మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందం ఘటనాస్థలికి వెళ్లనుంది. ఆయా కలెక్టరేట్లలో విచారణ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే అంబులెన్స్‌లు సన్నద్ధం చేయాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలకు సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!