కోరమండల్ రైలు ప్రమాదం దురదృష్టకరం…… బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి….. పశ్చిమ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్……. విశాఖపట్నం అఖండ భూమి….. ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులను తల్లిదండ్రులను పిల్లలను కోల్పోయిన వారందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం ముందుగానే దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని సతగాత్రులకు మంచి వైద్యం అందించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం బాధ్యత కుటుంబాలకు అత్యవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా అధికారులను ఉంచడంపై ముఖ్యమంత్రి జగన్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


