నూతన వధూవరులను ఆశీర్వదించిన అరుకు ఎంపీ జి. మాధవి
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
విశాఖపట్నం జిల్లా వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు రాధా దంపతుల కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొన్న అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి . అనంతరం సహసర ప్రజాప్రతినిధులతో కలిసి నూతన వధ వరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ జల్లపల్లి సుభద్ర రాష్ట్ర జిసిసి చైర్పర్సన్ శోభ స్వాతిరాణి ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



