ఢిల్లీ విమానాశ్రయంలో చంద్ర బాబుకు స్వాగతం పలికిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు,

 

•హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరియు టిడిపి బృందం

•హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడుతో కలసి వెళ్లిన టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర

• ఢిల్లీ విమానాశ్రయంలో చంద్ర బాబుకు స్వాగతం పలికిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు,

 

కంభంపాటి రామ్మోహన్, వైసిపి ఎంపి రఘు రామ కృష్ణంరాజు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ

• 7.55 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు , కేశినేని, రామ్మోహన్, కనకమేడల, కంభంపాటి బృందం

•ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం

• తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం

Akhand Bhoomi News

error: Content is protected !!