•హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరియు టిడిపి బృందం
•హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడుతో కలసి వెళ్లిన టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర
• ఢిల్లీ విమానాశ్రయంలో చంద్ర బాబుకు స్వాగతం పలికిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు,
కంభంపాటి రామ్మోహన్, వైసిపి ఎంపి రఘు రామ కృష్ణంరాజు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ
• 7.55 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు , కేశినేని, రామ్మోహన్, కనకమేడల, కంభంపాటి బృందం
•ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం
• తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


