•హైదరాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరియు టిడిపి బృందం
•హైదరాబాద్ నుండి చంద్రబాబు నాయుడుతో కలసి వెళ్లిన టిడిపి ఎంపిలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర
• ఢిల్లీ విమానాశ్రయంలో చంద్ర బాబుకు స్వాగతం పలికిన ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు,
కంభంపాటి రామ్మోహన్, వైసిపి ఎంపి రఘు రామ కృష్ణంరాజు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ
• 7.55 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు , కేశినేని, రామ్మోహన్, కనకమేడల, కంభంపాటి బృందం
•ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం
• తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ-టీడీపీ పొత్తులపై చర్చించే అవకాశం
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


