క్రికెట్ విజేతలకు బహుమతులు అందించిన ఎం వి వి ప్రసాద్
కొయ్యూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :-
జూన్ 4 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రేవళ్లు పంచాయతీలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జిసిసి చైర్మన్ రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం వి వి ప్రసాద్ చేతుల మీదుగా ఆదివారం బహుమతులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎం వివి మాట్లాడుతూ యువకులు ఇలాంటి క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తి చూపించాలని ఆయన అన్నారు ఈ టోర్నమెంట్ లో 18 టీంలు పాల్గొనగా విన్నర్గా శాంతినగర్ పదివేల రూపాయలు రెండవ బహుమతిగా రేవళ్లు ఐదువేల రూపాయలు తో పాటు షీల్డ్ లు కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మి కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు టిడిపి నాయకులు అప్పలరాజు స్వామి అప్పన్న తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



