యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కనకాలపేట పాతబడి వారి వీధిలో త్రాగునీరు కలుషితమైందని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కు వినతి,
కనకాలపేట గ్రామంలోని మంచినీటి సరఫరా గురించి క్లుప్తంగా వివరించారు సమస్యను పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని మరియు రోడ్డు వేసి పైన ఎటువంటి గ్రావెల్,చిప్స్ వేయలేదని గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు కొన్ని 100 సంఖ్యలో వృద్ధులు చిన్నపిల్లలు రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది పడుతున్నారని నివాసిత ప్రజలు తెలపగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వెంటనే స్పందించి ఆయన తన సొంత ఖర్చులతో రోడ్డుపైన చిప్స్ కాని లేక గ్రావెల్ వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగినదని,అదేవిధంగా అధికారులతో కలిసి మంచినీటి సమస్యను నేరుగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించడం జరిగినది.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


