యానాం అఖండ భూమి వెబ్ న్యూస్ : –
కనకాలపేట పాతబడి వారి వీధిలో త్రాగునీరు కలుషితమైందని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ కు వినతి,
కనకాలపేట గ్రామంలోని మంచినీటి సరఫరా గురించి క్లుప్తంగా వివరించారు సమస్యను పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని మరియు రోడ్డు వేసి పైన ఎటువంటి గ్రావెల్,చిప్స్ వేయలేదని గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు కొన్ని 100 సంఖ్యలో వృద్ధులు చిన్నపిల్లలు రోడ్డు మీద నడవడానికి ఇబ్బంది పడుతున్నారని నివాసిత ప్రజలు తెలపగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ వెంటనే స్పందించి ఆయన తన సొంత ఖర్చులతో రోడ్డుపైన చిప్స్ కాని లేక గ్రావెల్ వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగినదని,అదేవిధంగా అధికారులతో కలిసి మంచినీటి సమస్యను నేరుగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులు ఆదేశించడం జరిగినది.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!


