జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి ప్రతిభ
వెల్దుర్తి జూన్ 6 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మే 26 నుండి 29వ తేదీ వరకు ఢిల్లీలో నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పద్మ విద్యా వికాస్ స్కూల్ విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్లో ఢిల్లీ మీద విజయం సాధించి రాష్ట్ర జిల్లా నీ కీర్తింపజేసిన హర్షవర్ధన్ విద్యార్థి అంతర్జాతీయ స్థాయి మరియు ఒలంపిక్ స్థాయిలో పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని కోరుతూ బంగారు పతకం సాధిం చిన విద్యార్థి ని కరస్పాండెంట్ బడే సాహెబ్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపక బృందం మరియు తల్లిదండ్రులు ప్రత్యేకంగా విద్యార్థి ని అభినందించారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..