252 మంది మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. యానం
(అఖండ భూమి) యానాం పుదుచ్చేరి మత్స్యశాఖ ద్వారా యానాం లో 252 మంది మత్స్యకారులకు కొత్తగా వృధాప్య పింఛను మంజూరు విషయం పాఠకులకు విదితమే
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ చేతుల మీదుగా గురువారం నాడు ఉదయం 9 గంటల నుండి ద్రాక్షారామ రోడ్ లో గల మత్స్యశాఖ కార్యాలయం నందు మత్స్యకారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగునని ఒక ప్రకటనలో తెలిపారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



