252 మంది మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. యానం
(అఖండ భూమి) యానాం పుదుచ్చేరి మత్స్యశాఖ ద్వారా యానాం లో 252 మంది మత్స్యకారులకు కొత్తగా వృధాప్య పింఛను మంజూరు విషయం పాఠకులకు విదితమే
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ చేతుల మీదుగా గురువారం నాడు ఉదయం 9 గంటల నుండి ద్రాక్షారామ రోడ్ లో గల మత్స్యశాఖ కార్యాలయం నందు మత్స్యకారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగునని ఒక ప్రకటనలో తెలిపారు.