252 మంది మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్. యానం
(అఖండ భూమి) యానాం పుదుచ్చేరి మత్స్యశాఖ ద్వారా యానాం లో 252 మంది మత్స్యకారులకు కొత్తగా వృధాప్య పింఛను మంజూరు విషయం పాఠకులకు విదితమే
యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ చేతుల మీదుగా గురువారం నాడు ఉదయం 9 గంటల నుండి ద్రాక్షారామ రోడ్ లో గల మత్స్యశాఖ కార్యాలయం నందు మత్స్యకారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగునని ఒక ప్రకటనలో తెలిపారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



